Saturday, November 23, 2019

కార్తీక పురాణం- 27వ రోజు పారాయణం (బహుళ ద్వాదశి రోజున)


త్రయోవింశొధ్యాయం
విష్ణుగణాలు చెప్పిన చోళ‌, విష్ణుదాసుల థానంతరం ణాధిపతులారా, విజయులు వైకుంఠంలోని ద్వారపాలకులని విన్నాను. వారెలాంటి పుణ్యం చేసుకోవడం ల్ల విష్ణుస్వరూపులై అంత స్థానం పొందారో తెలియచేయండి అంటూ ర్మత్తుడు అడిగాడు.
విజయుల పూర్వన్మం
తృణబిందుని కూతురు దేవహూతి. ర్ద ప్రజాపతి దృక్ స్ఖనం ఆమెకి ఇద్దరు కుమారులు లిగారు. వారే విజయులు. వారిద్దరూ కూడా విష్ణుభక్తి రాయణులే అయ్యారు. అనరం అష్టాక్షరీ మంత్రాన్ని ఠించడం ల్ల వారు విష్ణుసాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిదులయ్యారు. జ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞావంతులుగా ప్రసిద్ధి చెందారు. రుదత్తుడనే రాజు వీరిద్దరి ద్దకు చ్చి చేత జ్ఞం చేయించాలని కోరాడు. అన్నమ్ములిద్దరూ లిసి వెళ్లి ఒకరు బ్రహ్మ‌, రొకరు యాజకుడుగా ఉండి జ్ఞాన్ని విజవంతంగా నెరవేర్చారు. సంతుష్టుడైన రుత్తు వారికి లెక్కలేనంతగా క్షిణ ఇచ్చాడు. సొమ్ముతో అన్నమ్ములిద్దరూ ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వహించాలని వాంఛించారు. కాని రుత్తు ఇచ్చిన క్షిణ పంపకంలో ఇద్దరికీ గాదా చ్చింది. ఇద్దరికీ చెరి గం అయి యుడంటే కు ఎక్కువ వాటా కావాలని విజయుడు అన్నాడు. వాదోపవాదాల సందర్భంగా క్రోధంతో విజయుడు అలిగి నువ్వు మొసలివైపో అంటూ యునికి శాపం పెట్టాడు. యుడు కూడా అహంకారంతో పించిన నువ్వు సాహంకారి అయిన సామమై పుడతావులే అని ఎదురు శాపం పెట్టాడు. ప్పు గ్రహించిన సోదరులిద్దరూ విష్ణువును పూజించి ఆయను సాక్షాత్కరింపచేసుకున్నారు. స్ప శాపాలను, దానికి కారణాలను వివరించి ప్రభూ, నీకు అత్యంత న్నిహితులమైన మేము మొసలిగాను, ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరం. మాకు శాపాల నుంచి విముక్తి పొందే మార్గం చూపించని వేడుకున్నారు
విష్ణుమూర్తి వ్వుతూ విజయులారా, నా క్తుల మాటలు పొల్లు పోకుండా చేయమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే క్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాదవాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను.అంబరీషుని వాక్యం న్నించి వివిధ యోనుల్లోను న్మించి శావతారాలు రించాను. మీరు త్యం ప్పిన వారు కావడం చేత శాపాలను అనుభవించి అంత్యంతో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించాడు. విష్ణుమూర్తి ఆదేశాన్ని శిరసావహించి విజయులు గండకీ దీ ప్రాంతంలో ‌, మాతంగాలుగా న్మించారు. పూర్వన్మ జ్జ్ఞానం వారై విష్ణుచింతలోనే కాలం సాగారు. అలా ఉండగా కార్తీక మాసం చ్చింది.
కార్తీక స్నానం చేసేందుకు ఏనుగు రూపంలో ఉన్న యుడు గండకీ దికి చ్చాడు. నీటిలోకి దిగిందే వుగా విజయుడు ఏనుగు పాదాన్ని లంగా రిచి ట్టుకున్నాడు. విడిపించుకోవడంలో విఫలుడైన యుడు విష్ణువుని ప్రార్థించాడు. చిందే వుగా అక్క ప్రత్యక్షమైన విష్ణుమూర్తి క్రాయుధాన్ని ప్రయోగించి రిమరాలు రెండింటికీ మోక్షప్రాప్తి లిగించాడు. అప్పటి నుంచి క్షేత్రం రిక్షేత్రంగా ప్రసిద్ధిలోకి చ్చింది. విష్ణుమూర్తి ప్రయోగించిన క్రాయుధం ఒరిపిడి కారణంగా గండకీ దిలోని శిలకు క్రచిహ్నాలు ఏర్పడ్డాయి
ర్మత్తా నువ్వు అడిగిన విష్ణు ద్వారపాలకులైన విజయులు వారిద్దరే. అందు నీవు కూడా దంభమాత్సర్యాలు విడనాడి ర్శనుడవై సుదర్శనాయుధుని సేవను ఆచరించు. తుల‌, ‌, మేష సంక్రణాల్లో ప్రాతః స్నానాలు ఆచరించు. తులసీవ సంరక్ష దీక్ష పాటించు. గో బ్రాహ్మణులను, విష్ణుభక్తులను ర్వదా సేవించు. కొర్రధాన్యం, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. న్మ ఎత్తిన నాటి నుంచి నీవు ఆచరిస్తున్న కార్తీక విష్ణు వ్రతం న్నా దాన‌, పో, జ్ఞ‌, తీర్థాలు ఏవీ గొప్పవి కావని తెలుసుకో. విప్రుడా దైవప్రీతికమైన విష్ణువ్రతాచణం నీవూ, నీ పుణ్యంలో భాగం అందుకోవడం కూడా న్యులయ్యారు. మేము ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్తున్నాము అని విష్ణుగణాలు ర్మత్తునికి బోధించి ర్మత్తుని తిరిగి వ్రతాచణోన్ముఖుణ్ని చేశారు. అనంత మేతంగా విమానంలో వైకుంఠానికి లుదేరారు.
పృథురాజా, అతి పురాతమైన పుణ్యేతిహాసాన్ని మానవుడు వింటాడో, ఇతరులకు వినిపిస్తాడో వాడు శ్రీహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణుసాన్నిధ్యం పొందగిన జ్హానవంతుడవుతాడు అని నారదుడు చెప్పాడు.
త్రయోవింశోధ్యాయ‌ మాప్తః
--------------
నారదుడు చెప్పిందంతా విన్న పృథు క్రర్తి ఆశ్చర్యకితుడై "హే దేవర్షీ, ఇప్పుడు నీవు చెప్పిన రిక్షేత్రం, గండకీ దుల లెనే తంలో కృష్ణ‌, స్వతీ దుల గురించి కూడా విన్నాను. హిమన్నీ దులకు చెందినవా లేక‌, క్షేత్రాలకు చెందినవా వివరింపు" అని కోరాడు. అందుకు నారదుడు శ్రద్ధగా విను, కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం. స్వతీ ది శుద్ధ శివస్వరూపం. వాటి సంగ మాహాత్మ్యం ర్ణించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదంటూ చెప్పసాగాడు.
కృష్ణ‌, స్వతీ దుల ఉద్భవం
ఒకానొక చాక్షుస న్వంతరంలో బ్రహ్మదేవుడు హ్య ర్వ శిఖరాలపై నం చేసేందుక మాయత్తం అయ్యాడు. రిహరులతో హా ర్వదేవలు, మునులు ఒకానొక దైవ ముహూర్తంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి ర్త యొక్క త్రం స్వతికి విష్ణుమూర్తి ద్వారా బురు పంపారు. అయినా స్వతి యానికి అక్కకు చేరుకోలేదు.
దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం ల్ల భృగు ర్షి హే విష్ణూ, స్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేంటి తి అని ప్రశ్నించారు. శ్రీరి చిరునవ్వు వ్వుతూ స్వతి రాని క్షంలో బ్రహ్మకు రో భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా నిర్ణయించండి అని హా ఇచ్చాడు. హాను శివుడు కూడా ర్థించడంతో ఋషులందరూ లిసి రిహరుల క్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తి చేయగానే అక్కకు స్వతి చేరుకుంది. స్థానంలో దీక్షితురాలై ఉన్న తి గాయత్రిని చూపి త్సరంలో
శ్లో - అపూజ్యా త్ర పూజ్యంఏ, పూజ్యానాంచ వ్యతిక్రమః
త్రీణిత్రత్ర విష్యంతి దుర్భిక్షం ణం యం
ఎక్కడైతే పూజార్హ లేని వారు పూజింపతారో, పూజనీయులు పూజలందుకోవడంలేదో అక్క రువు, యం, ణం అనే మూడు విపత్తులూ లుగుతాయి.
బ్రహ్మకు క్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఉవిద ప్రకు నిపించని స్య దీ రూపం పొందుగాక‌. బ్రహ్మ‌, విష్ణు, హేశ్వరులారా, మీరందరూ జ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నా న్నా చిన్న దాన్ని ఆశీనురాలిని చేశారు. నుక మీరు డీభూత దీ దీ రూపాలు పొందండి అని పించింది.
స్వతీ దేవి క్రోధంతో లికిన నాలు వింటూనే గాయత్రి చివ్వున లేచి దేవలు వారిస్తున్నా రే వినకుండా బ్రహ్మ నీకు విధంగా ర్తో నాకు కూడా విధమైన ర్తేనన్న మాట విస్మరించి అకారణంగా పించావు నుక నువ్వు కూడా దీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది.
లోప రిహరులా వాణిని మీపించి మేము దులైనట్టయితే లోకాలనీ అతలాకుతలం అయిపోతాయి. నుక అవివేకంతో ఇచ్చిన నీ శాపాన్ని ళ్లించుకోమన్నారు. కాని ఆమె వినలేదు. జ్ఞాదిలో మీరు విఘ్నేశ్వ పూజ చేయపోవడం నే నా కోపం రూపంగా యాగానికి విఘ్నం రిగింది. వాగ్దేవినైనా నా మాట ప్పదు. మీరందరూ దీరూపాలు రించి మీ అంశలు త్వాన్ని హించాల్సిందే. తులమైన నేనూ, గాయత్రి కూడా దులమై శ్చిమాభిముఖంగా ప్రహించబోతున్నాం అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే దేవతాంశలూ డాలుగానూ, రూపాలు దులుగానూ మారాయి. యంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇత దీరూపాలుగానూ మారిపోయారు.
బ్రహ్మవిష్ణు హేశ్వరులు దులై తూర్పు ముఖంగానూ, వారి భార్యలు దులై శ్చిమాభిముఖంగానూ ప్రహించనారంభించారు. గాయత్రి, స్వతీ దీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమం పొందాయి. జ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు హాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. ర్వపాపహారిణి అయిన కృష్ణానది ప్రర్షోత్పత్తిని క్తితో దివినా, వినినా, వినిపించినా వారి వంశఃమంతా కూడా దీ ర్శ, స్నాన పుణ్యలం పొంది రించిపోతుంది.
ప‌ద్మ‌పురాణాంత‌ర్గ‌త‌  కార్తీక మాహాత్మ్యం అధ్యాయాలు మాప్తం
27 రోజు పారాయణం ముగిసింది

No comments:

Post a Comment