Sunday, March 29, 2020

నేటి టాప‌ర్ కూచిభొట్ల సురేఖ‌

15,660 నామాల జ‌పం
ద్వితీయ స్థానంలో మేచినే శ‌శిక‌ళ‌
రెండో రోజు నివేదిక‌

శ్రీ‌రామ కోటి స‌హిత శ‌త షోడ‌శ నామ పారాయ‌ణం రెండో రోజు నివేదిక ఇది. ఈ రోజు భ‌క్తులు అత్యుత్సాహంతొ 3,30,650 నామాలు పారాయ‌ణ చేసిన‌ట్టు గురువుగారు ప్ర‌క‌టించారు. ఇందులో సీరియ‌ల్ నంబ‌ర్ 4. శ్రీ‌మ‌తి కూచిభొట్ల సురేఖ 15,660 నామాలు పారాయ‌ణ చేసి ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా సీరియ‌ల్ నంబ‌ర్ 38.శ్రీ‌మ‌తి మేచినేని శ‌శిక‌ళ 14,040 నామాలు పారాయ‌ణ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇద్ద‌రికీ గురూజీ ఆశీస్సులు అంద‌చేశారు.


No comments:

Post a Comment