Friday, March 25, 2016

జై బోలో హ‌నుమాన్‌




ఉత్తర ప్రదేశ్ బందా జిల్లా దేహత్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మవాయి గ్రామంలో ఒక భారీ ట్రక్ హనుమాన్ మందిరాన్ని అతివేగంగా వచ్చి గుద్దింది ...

మందిరం గోడలూ .. మందిరం మొత్తం చిన్న ముక్కలు ముక్కలుగా కూలిపోయింది... గుద్దిన ట్రక్కు ద్వంస్వం అయిందీ కానీ........

అద్భుతం .......వాయుపుత్రుడు హనుమాన్ విగ్రహం చెక్కుచెదరలేదు..

ఒక్క సెంటీమీటర్ కూడా పక్కకు ఒరగలేదు... జై బోలో పవనపుత్ర హనుమాన్ కీ ..

No comments:

Post a Comment