Monday, September 19, 2011

KASI YATRA PHOTOS





















మన సుందరకాండ భక్త బృందం గురువుగారి నాయకత్వంలో కాశి యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి రావడం జరిగింది. ఈ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. వారణాసి పుణ్య క్షేత్రంలో విశ్వనాథునితో పాటు అన్నపూర్ణ, విశాలాక్షి ఆలయాలు దర్సించుకున్నాం. కేదార్ ఘాట్ లో పితృ తర్పణలు చేసాం. అదే ప్రదేశంలో శివ, గంగ, గౌరీ పూజలు చేసుకోవడంతో పాటు ప్రసిద్ధి చెందినా దేవాలయాలు దర్సించుకోవడంతో పాటు ప్రముఖ బౌద్ధ క్షేత్రం అయిన సారనాద్ కూడా చూసాం. యాత్ర ముగింపులో అలహాబాద్ వచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి శయన హనుమాన్ ఆలయాన్ని, శక్తి పీఠాన్ని దర్శించుకుని శుక్రవారం రాత్రికి హైదరాబాద్ తిరిగి వచ్చాం. ఆ యాత్రలో దశశ్వమేద ఘాట్ లో జరిగిన గంగ హారతి కన్నుల పండుగగా చూసాం. ఆ యాత్ర ఫోటోలు చూడండి. 

No comments:

Post a Comment