Sunday, June 20, 2010

VALAANJANEYA SWAMY VARU

స్వామి వారి ఫోటో ప్రింట్ తియించుకుని తోక మొదటి నుంచి చివరి వరకు రోజుకి ఒకటి చొప్పున సిందూరం బొట్టు పెడితే ఎలాంటి కోరికలైనా తీరతాయి. మానని చుట్టుముట్టిన ఈతి బాధలు, ఇతర బాధలు తొలగిపోయి మనసు హాయిగా ఉంటుంది. స్వామి వారి ఫోటో ప్రింట్ తియించుకుని చక్కగా లామినేట్ చేయించుకుని పూజ మందిరంలో పెట్టుకుని కొంత సిందురాన్ని కొబ్బరి నూనెలోగాని,  నువ్వుల నూనెలో గాని కలిపి పెట్టుకుని రోజు ఉదయం స్నానం చేయగానే బొట్టు పెట్టాలి. అవకాశాన్ని బట్టి స్వామివారి చాలీసా రోజుకి కనీసం ౫ సార్లు చదువుకోవాలి. ౪౧ రోజుల తరవాత స్వామివారికి ఇష్టం అయిన గారెలు గాని, అప్పాలు గాని నివేదన చేయాలి.

1 comment:

  1. ANYBODY CAN DOWNLOAD THIS PHOTO AND USE IT FOR THEIR WELL BEING. ANYBODY FEEL ANY TROUBLE IN THEIR PERSONAL/PROFESSIONAL/FINANCIAL/CAREER LIFE THEY CAN DO THIS SIMPLE THING. YOU CAN EXPERIENCE THE CHANGE YOURSELF. DOWNLOAD THIS PHOTO AND LAMINATE IT PUT IT IN YOUR PUJA MANDIR. PURCHASE SOME SINDHUR AND ADD SOME COCONUT OIL TO IT. PUT THIS SINDHUR EVERYDAY TO ONE DOT WHICH ARE VISIBLE ON THE TOKA OF SRI HANUMAN FOR 41 DAYS. YOU HAVE TO START APPLYING SINDHUR FROM THE BEGINING TO THE END. YOUR PROBLEMS WILL BE SOLVED.

    ReplyDelete